ఏపీ సీఎస్ పై జనసేన నాయకుడు మూర్తి మరోసారి ఆరోపణలు. రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం. సీఎస్ జవహర్ రెడ్డి అండ్ కో బీసీ, ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి అసైన్డ్ భూములను దోచుకున్నారు. నావి తప్పుడు ఆరోపణలైతే సీఎస్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు . ముందు భూములు రాయించుకున్నారు.. ఆ తర్వాత జీవో 596 విడుదల చేశారు.
ఇంకా చదవండి: సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!
గతేడాది డిసెంబర్ 19న జీవో వస్తే కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి . సుభాష్ పేరుపై అనేక రిజిస్ట్రేషన్ లు జరిగాయి . ఆనందపురం మండలంలోని భూమిని భోగాపురంలో కూడా రిజిస్ట్రేషన్ చేశారు. రాజ్ కుమార్ అగర్వాల్ పేరున అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయి . ఈ సుభాష్, రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు? : జనసేన నేత మూర్తి యాదవ్
మరిన్ని తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆయన చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం! తెలుగువారి ఈ చిరకాల కోరిక!
ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా! ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్!
అన్నగారికి నివాళులు అర్పించిన బాలయ్య! ఎన్టీఆర్ ఘాట్ వద్ద!
నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!
ఎన్టీఆర్ దేశంలో రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు! జయంతి సందర్భంగా ఘన నివాళులు! వెంకయ్య నాయుడు!
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ? యువతకు సాంకేతిక శిక్షణ!
హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్! పిటిషన్ వేసిన పిన్నెల్లి!
కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!
వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష? కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలీ!
వృద్ధుల చావుకు కారకులైన అధికారులు? ఇళ్ల వద్దే పింఛన్!
రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: