ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ - ఏపీ సీఎస్ జవహర్రెడ్డిని బదిలీ చేయాలని లేఖ - సీఎస్ ఆధ్వర్యంలో కౌంటింగ్ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్యయుతంగా జరగదని భావిస్తున్నట్లు టీడీపీ లేఖ
ఇంకా చదవండి: గుంటూరు: స్ట్రాంగ్ రూమ్ లను ప్రైశీలించిన సీఈవో మీనా! అల్లర్ల నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లు!
- సీఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని కనకమేడల ఆరోపణ - జవహర్రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని లేఖలో డిమాండ్ - విశాఖలో అసైన్డ్ ల్యాండ్స్ను కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని సీఎస్పై ఆరోపణలు - రిజిస్ట్రేషన్లో అధికార దుర్వినియోగం చేశారని విమర్శలు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: