విజయవాడ : ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున భూ దోపిడీ జరిగినా చర్యలు లేవు, సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? సీఎం, ఆయన బంధువుల అండతో కుంభకోణానికి సీఎస్ పాల్పడ్డారు, భోగాపురం మండలంలో సీఎస్ రూ.2 వేల కోట్ల భూకుంభకోణం చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదు, ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై చర్యలేవు?
ఇంకా చదవండి: డ్వాక్రా మహిళల డబ్బులు కొట్టేసిన ఏకైక జగన్ ప్రభుత్వం! విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి!
ఎన్నికల సంఘానికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈవో స్పందించనందున సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం. సీఎస్ ను బాధ్యతల నుంచి తప్పించి సిట్ విచారణ జరిపించాలి. డీ పట్టాలన్నీ సీజ్ చేసి. అధికారులందరిపైనా విచారణ జరపాలి. సీఎస్ ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారు, నిజాలు వెలికితీసిన వ్యక్తులను సీఎస్ బెదిరిస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: