ఈ రోజున జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేయడం జరిగినది. పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 54 మందిని అరెస్టు చేయడం జరిగినది.
ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్ ఇవ్వడం జరిగినది. ఈ రోజున నరసరావుపేట సబ్ డివిజన్లో 01, సత్తెనపల్లి సబ్ డివిజన్లో 46, గురజాల సబ్ డివిజన్లో 27 మందిని బైండోవర్ చేయడం జరిగినది. మొత్తం 74 మందిని బైండోవర్ చేయడం జరిగినది. అదేవిధంగా నరసరావుపేట సబ్ డివిజన్లో ఈ రోజున 5 మందిపై రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరిగినది.
ఇంకా చదవండి: నటి హేమ కీలక వ్యాఖ్యలు! తన నోటి దూల తోనే అడ్డంగా దొరికేసింది! ఆ వీడియో చేయకుండా ఉన్నట్లయితే!
ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా ఆ బైండోవర్ నీ ఉల్లంఘించిన 5 మందికి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయుట కొరకు నోటీసులు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ రోజున 1 102 CrPC కేసు కట్టి 1 వెహికల్ ని సీజ్ చేయడం జరిగినది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల యొక్క శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ ఎస్పీ గారు తెలియజేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: