పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలింగ్ బూత్ లో అడ్డుకోబోయిన నంబూరి అనే వ్యక్తిపై పోలింగ్ తర్వాత చేసిన దాడి పాశవికం.. ఈ దుర్మార్గం తెలిసినా అరెస్ట్ చేయకపోవడం దారుణం. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిపై ఈసీ చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీఎస్ ను సస్పెండ్ చేసి విచారణ జరపాలి అని బీజేపీ నేత ఆర్డీ విల్సన్ తెలిపారు.
ఇంకా చదవండి: పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం! ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘటన! నెట్టింట వైరల్!
మరోవైపు.. పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ.. పిన్నెల్లి లాంటి వ్యక్తి సభ్య సమాజంలో ఉండటానికి వీల్లేదు. పిన్నెల్లికి ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగంపై నమ్మకం లేదు. పిన్నెల్లిని శాశ్వత అనర్హుడుగా ఈసీ ప్రకటించాలి. పిన్నెల్లి దౌర్జన్యం, దాష్టీకాలకు ఎన్నికల అధికారుల నుంచి పోలీసుల వరకు అందరూ సహకరించారు. టీడీపీ ఎన్నికల ఏజెంట్ తల పగలగొట్టారు. పిన్నెల్లి అరాచకం సృష్టించి 9 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల అనంతరం అల్లర్లకు కారణమైన అందరినీ ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటించాలి అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు.
ఇంకా చదవండి: ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: