హై కోర్టు వారి ఆదేశాల మేరకు ఇసుక త్రవ్వకాలు తరలింపు పై వస్తున్న ఫిర్యాదుల
నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ కె. మాధవీలత
అధికారుల బృందంతో కలిసి విస్తృత స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటన
కడియం ఇసుక రీచ్ ను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, రెవిన్యూ, సెబ్ , మైన్స్, ఇరిగేషన్, భూగర్బ జల , పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పర్యటన
మధ్యహ్నం నుంచి వర్షంలో తడుస్తూనే క్షేత్ర స్థాయిలో జిల్లాలోని కడియం , పెరవలి , నిడదవోలు , కొవ్వూరు మండలాల్లో ఇసుక రీచ్ లని పరిశీలించడం జరుగుతోంది
ఇంకా వర్షంలో సుమారు మూడు గంటల పాటు కొనసాగుతున్న పరిశీలన
హై కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పర్యటన చేసి, హై కోర్టు ను నివేదిక అందజేయడం జరుగుతుందని తెలియ చేసిన కలెక్టర్ మాధవీలత
కలెక్టర్ వెంట రాజమండ్రీ డివిజన్ లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , మైన్స్ ఏ డీ ఎమ్..సుబ్రహ్మణ్యం , సెబి అధికారి వి. సోమశేఖర్, గ్రౌండ్ వాటర్ డీ డి వై. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, ఇరిగేషన్ అధికారి ఆర్. కాశీ విశ్వేశ్వర రావు, తదితరులు
కొవ్వూరు డివిజన్లో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: