పల్నాడు : సిట్ విచారణపై నమ్మకం లేదు. పల్నాడు లో జరుగుతున్న హింసపై వైసీపీ ప్రభుత్వం నిజాల్ని దాస్తోంది. తమ నేతలను కాపాడుకోవడానికే అధికారపక్షం కుట్రకు పాల్పడుతుంది. మాజీ డీజీపీ, సీఎస్ జవహర్రెడ్డి ద్వారా నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసులు, సీఎస్ కలిసి ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎస్పై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్ ఇంటి మనిషిలా సీఎస్ పనితీరు వివాదాస్పదంగా ఉంది. వివాదాస్పద వ్యక్తిని సీఎస్గా కొనసాగించడమే ఆశ్చర్యం. విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నా జవహర్పై ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి:
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
సింగపూర్లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!
ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా!
చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు!
జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి