ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఐప్యాక్ కార్యాలయానికి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐ-ప్యాక్ సంస్థ వైఎస్సార్సీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది. దీంతో ఆ సంస్థ కార్యాలయాన్ని సీఎం వైఎస్ జగన్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ బెంజి సర్కిల్లో ఉన్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఐప్యాక్ ప్రతినిధులతో దాదాపు 20 నిమిషాల పాటు చర్చించనున్నట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా!
తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స
నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి