అమరావతి: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై సైలెన్స్ - ఆయా శాఖల్లో బిల్లుల కోసం కోర్టు ధిక్కార కేసులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనే సమాచారం పంపాలని ఆదేశాలు - బటన్ నొక్కిన పథకాలకు నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపణలు - ఇదే అంశంపై గవర్నర్ కు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఇంకా చదవండి: నంద్యాల: కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కు బెయిల్! రాజకీయ కక్షతో అరెస్టు
- నిన్న గవర్నర్ ను కలిసిన టీడీపీ, బీజేపీ ప్రతినిధుల బృందం - ప్రభుత్వ సొమ్ము ఎలా పడితే అలా వాడేందుకు వీల్లేదన్న గవర్నర్ - ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని తెలిపిన గవర్నర్ - నిన్న ఐదుగురు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ - ఈ అంశంపైనా గవర్నర్ దృష్టికి వెళ్లడంతో స్పష్టమైన ఆదేశాలు జారీ - కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: