నివురుగప్పిన నిప్పులా పల్నాడు జిల్లా... జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. వైసీపీ దాడుల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేసారు. జిల్లాలో భారీగా పోలీసుల మోహరించారు. నిన్న కారంపూడిలో వైసీపీ గూండాల బీభత్సం సృష్టించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎమ్మెల్యే పిన్నెలి సోదరుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో దాడులు సాగాయి. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై దాడులు జరిగాయి. రాడ్లు, కర్రలతో వందలాది మంది వీరంగం చేసారు. 30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం చేసారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్దె!! ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
10 సంవత్సరాల ప్రధాని మోడీ అఫిడవిట్లో ఆస్తులు చూస్తే షాక్! సీఎంగా 3 సార్లు
ఏపీ: జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్! సీబీఐ తీవ్ర అభ్యంతరం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి