Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

అది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది! వైసీపీ మ్యానిఫెస్టోపై లోకేష్ సెటైర్లు! వచ్చేది ప్రజాప్రభుత్వమే!

2024-04-27 21:44:00

వైసీపీ మ్యానిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ ప్రకటించింది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది అని సెటైర్లు వేశారు. రూ.500 పింఛన్ పెంచుతామనడం జగన్ దివాళా కోరుతనానికి నిదర్శనం. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్లు తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్ రూ.4వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తాం. ప్రజాప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టడం జరుగుతుంది. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కూడా మరొకసారి వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి:

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో! 

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు! 

EC నోటీసుకు స్పందించిన NRI TDP అమెరికా కోఆర్డినేటర్ జయరాం! వైసిపి తప్పుడు ప్రచారం! టిడిపి కోసం కృషి చేయాలి! 

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి 

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →