పిచ్చిమందుతో పేదల జీవితాల్ని జగన్ బలిపీఠంపైకి నెట్టాడు. ఐదేళ్లలో జే బ్రాండ్లు 30 వేల మంది అభాగ్యుల ప్రాణాలు తీశాయి. లక్షల మంది కిడ్నీ సంబంధిత రోగాలతో ఆస్పత్రుల పాలయ్యారు.
ఇంకా చదవండి: ఈవీఎం-వీవీప్యాట్ క సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు! వంద శాతం సరిపోల్చాలంటూ..
ప్రజల ఇళ్లు, ఒళ్లు గుల్లచేసి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేశారు. రూ.3.14 లక్షల కోట్ల ప్రజా కష్టార్జితాన్ని పీల్చేసిన జలగ జగన్. తెలుగుదేశం కూటమి రాగానే నాసిరకం మద్యం నుంచి విముక్తి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: