డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు. ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి.
ఇంకా చదవండి: ముస్లిం, క్రిస్టియన్లతో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ భేటీ! అందుకే బీజేపీతో కలిసి కూటమిగా..
ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా డీజీపీ పట్టించుకోవట్లేదు అని రాష్ట్రంలో శాంతి భద్రతల్లో వైఫల్యం ఉన్నా డీజీపీ స్పందించట్లేదు ఆయన తెలిపారు. డీజీపీని తప్పించాలని చూస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేశాం అని బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: