Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి

2024-04-25 11:07:00

దేశ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎంతో కృషి చేస్తున్న ఎన్నారైల మీద గత కొద్దిరోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి టిడిపి ఎన్నారై నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై సాయి మాట్లాడుతూ ఎన్నారై లను గుంట నక్కలతో పోల్చి వైసిపి సోషల్ మీడియాలో మరియు సాక్షి పేపర్ లో ఆర్టికల్స్ రాసి ఎన్నారైల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఈ దుష్ప్రచారం ద్వారా వైసిపి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు అందరికీ అర్థమైంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం సభ్యత కాదు అని తీవ్రంగా ఖండించారు. ఈ ఐదు సంవత్సరాలలో వైసిపి పాలనలో జరిగిన సేవా కార్యక్రమాలు కన్నా ఎన్ఆర్ఐలు ఐదు రెట్లు ఎక్కువగా చేశారు. కోవిడ్ సమయంలో తెలుగు ప్రజల కోసం ఎన్నారైలు ఎంతో కృషి చేశారు. వైసీపీ నేతలు ఎన్నారై నేను కించపరుస్తూ మాట్లాడిన మాటలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అని అన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్ఆర్ఐ సతీష్ మాట్లాడుతూ కులానికి మతానికి అతీతంగా రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళుతున్న ఎన్నారై లను గుంట నక్కలతో పోలుస్తున్నారు. ఒక టీడీపీ పార్టీలోనే కాకుండా వైసీపీలో కూడా ఎన్నారై లు ఉంటారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే మంచిది అన్నారు.

ఎన్నారై నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని తపన పడుతూ, మంచి ప్రభుత్వం రావాలి అని కోరుకుంటూ రాష్ట్రానికి వస్తే ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. నీ భాషను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు.

సాక్షి పేపర్ లో వచ్చిన వార్తలకు విరుద్ధంగా ఆ పేపర్ను చింపేసి వైసిపి నేతలు తమకు క్షమాపణ కోరాలి అని ఎన్నారైలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

5 ఏళ్లు గడిచినా జరగని న్యాయం.. ఆయనకు మాత్రం నిమిషాల్లో!! రోడ్ షోలో సునీత ఆవేదన 

గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు 

ఇది క్లాస్ వార్ కాదు క్వాష్ వార్! వైసీపీ నేతలు దోచుకున్నది మొత్తం కక్కిస్తాం! విజయనగరం ప్రజాగళం సభలో చంద్రబాబు 

నిన్న బదిలీ స్థానాల్లో నేడు రానున్న కొత్త ఆఫీసర్స్ వీరే!! జవహర్రెడ్డికి ఈసీ ఆదేశాలు 

నామినేషన్ల పర్వానికి నేడే ఆఖరి రోజు! మరింత పెరిగే అవకాశాలు 

21 మంది ఎలక్షన్ కోఆర్డినేటర్స్ నియామకం చేసిన టీడీపీ! పెందుర్తి ఇన్‌ఛార్జ్ గా గండి బాబ్జి 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →