ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆలూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే జంక్షన్ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, అభ్యర్థి వీరభద్రగౌడ్ తెలిపారు. ఆలూరు సభ అనంతరం చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గం సభకు హాజరవుతారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్లో ఫిర్యాదు
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి