కువైట్: భద్రతా అధికారులు జిలీబ్ ప్రాంతంలో స్థానిక మద్యం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. వాటిని నడిపే నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 70 బ్యారెళ్ల మద్యం, 500 స్థానిక మద్యం బాటిళ్లను కూడా బృందం స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టు ప్రకారం, సెక్యూరిటీ పెట్రోలింగ్కు ఒక వ్యక్తి బ్యాగ్ని తీసుకెళ్లడంపై అనుమానం వచ్చింది. అతడిని విచారించిన తర్వాత అతని బ్యాగులో స్థానికంగా తయారు చేసిన మద్యం ఉన్నట్లు గస్తీ బృందం గుర్తించింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయి మద్యం తయారీ యూనిట్ను గుర్తించి, నిందితులందరినీ అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: