కువైట్: డ్రైవింగ్ లైసెన్సులను పొందేందుకు బదులుగా లంచం ఇచ్చిన కేసులో కువైట్ కోర్టు 8 మంది ప్రవాసులకు నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. శిక్ష అనంతరం వారిని బహిష్కరించానలి ఆదేశించింది. ఇదే కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న కల్నల్ కు కూడా కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నివేదిక ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లు పొందేందుకు తప్పుడు దారిలో ప్రయత్నించిన 8 మంది ప్రవాసుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ ను పొందేందుకు బదులుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ కల్నల్ లంచం, ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకోవడం, అతని ఉద్యోగ విధులను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపింది. లంచం తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లను పొందేందుకు మొదటి నేరస్థుడు లంచం ఇవ్వడానికి ఇతరులకు ప్రోత్సహించాడాని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రవాసులపై అభియోగాలు మోపింది.
ఇవి కూడా చదవండి:
ఈవీఎం- వీవీఫ్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! అభ్యర్థులు కోరితే ఆ అవకాశం
జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల! ఆంధ్రకు సీఎంగా ఏం పీకావ్! ఆంధ్ర ను అడుక్కునేలా చేసావ్
వివాదంలో కొడాలి నాని నామినేషన్! ఆర్వో నిర్ణయంపై సర్వత ఉత్కంఠ! టీడీపీ నేత తులసి ఫిర్యాదు
మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం! ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి