వైన్ షాప్ సిబ్బంది తన భర్తను కొట్టారని ఆగ్రహించిన భార్య వారిపై దాడి చేసిన ఘటన HYD మధురానగర్ లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం కొనేందుకు షాప్కు వెళ్లగా..
ఇంకా చదవండి: విజయనగరంలో టెన్షన్ వాతావరణం!! స్ట్రాంగ్ రూమ్ లోకి వైసీపీ నేతలు!
పేమెంట్ విషయంలో మాటామాటా పెరిగి సిబ్బంది అతడి తల పగులగొట్టారు. ఇంటికొచ్చిన భర్తను చూసి ఆగ్రహంతో భార్య వైన్ షాప్ వద్దకు వెళ్లి నిలదీసింది. సిబ్బందిపై దాడి చేసి, మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు సిబ్బందితో పాటు మహిళపై కేసు నమోదు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: