ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ‘టైమ్స్ నౌ’ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందంటూ ఓ స్క్రీన్షాట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఈ స్క్రీన్షాట్ను షేర్ చేసిన ఓ యూజర్ ‘‘ఇది సాక్షి, టీవీ9 కాదు. టైమ్స్ నౌ. ఆంధ్రప్రదేవ్ ఎగ్జిట్ పోల్’ అని కామెంట్ పెట్టాడు. ఆ వెంటనే అది వైరల్ అయింది. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం టీడీపీకి 95-100, జనసేనకు 16-18, బీజేపీకి 3-5, వైసీపీకి 55-60, ఇతరులకు 0-1 వస్తాయని అంచనా వేశారు. వైరల్ అవుతున్న ఈ స్క్రీన్షాట్ నిజం కాదని ‘హిందూస్థాన్ టైమ్స్’ తేల్చింది.
ఇంకా చదవండి: ఉత్తరప్రదేశ్ వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
టైమ్స్ నౌ 16 నవంబర్ 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ను మార్చి ఇలా ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. వైరల్ అవుతున్న ఈ స్క్రీన్షాట్పై టైమ్స్ నౌతో కలిసి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే పోలింగ్ ఏజెన్సీ ‘ఈటీజీ’ స్పందించింది. తాము ఏప్రిల్ 4న సీట్ షేరింగ్ అంచనాలను మాత్రమే ప్రచురించామని, ఇది ప్రీ పోల్ సర్వే మాత్రమేనని వివరించింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదలచేయనున్నట్టు తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: