గుంటూరు జిల్లాలోని మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇటీవల చైన్ స్నాచర్ల సవాళ్లు పెరిగాయి. దీనివల్ల జిల్లాలోని మహిళలు ఒంటరిగా రోడ్డుపై నడవాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచర్లు దోపిడీలు చేస్తున్నారు. ఈ సంఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంకా చదవండి: ఉత్తరప్రదేశ్లో డీఎస్పీ ర్యాంకు నుంచి! కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన అధికారి!
చైన్ స్నాచింగ్ గ్యాంగ్ కూలీ పనులకు వెళ్లే వ్యక్తులను, ఇంటి ముందర ముగ్గులు వేసే వారిని ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఈ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు వేగవంతమైన బైకులను నెంబర్ ప్లేట్లు లేకుండా ఉపయోగిస్తున్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అనేక ఇళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు. అలాగే, సాయంత్రం పూట వీధి దీపాలు వెలగకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతోందని పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో ప్రజలు పోలీసుల గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంకా చదవండి: చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!
BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!
జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: