విజయనగరం : ఆర్టీసీ బస్సులో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయితో ఇద్దరు స్మగ్లర్లు బస్సు ఎక్కారు. స్మగర్లను బస్సు డ్రైవర్ గుర్తించడం జరిగింది. బస్సును ను డైరెక్ట్ గా పీఎస్ కు తీసుకొని వెళ్ళాడు. బస్సులో నుంచి దూకి ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి:
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు!
అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: