NABARD గ్రేడ్ A 2025: 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! NABARD గ్రేడ్ A 2025: 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు!

2024-05-25 19:40:00

ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న వారి మెదడుకు పురుగులు సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కొత్త నివేదిక ప్రకారం, అమెరికాలో 2022లో జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కళ్ల చుట్టూ వాపు, ఇతర ఇబ్బందికరమైన సమస్యల వంటి లక్షణాలతో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి తరుచుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే అతనిని క్షుణ్ణంగా పరిక్షించిన తర్వాత మెదడులో పురుగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని ట్రైకినెలోసిస్ అనే అరుదైన బ్రెయిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ కేసు వివరాలను CDC నివేదిక తాజాగా విడుదల చేసింది. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

దాని ప్రకారం, అమెరికాకు చెందిన ఒక కుటుంబం సౌత్ డకోటాలో ఒక సమావేశానికి హాజరైంది. అక్కడ వారు ఉత్తర సస్కట్చేవాన్ నుండి సేకరించిన నల్ల ఎలుగుబంటి మాంసంతో తయారు చేసిన కబాబ్లను తిన్నారు. అయితే అది సరిగ్గా ఉడకకపోవడంతో దాన్ని తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారందరిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు. మొదటగా ఆ కుటుంబంలో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు, పరీక్ష తర్వాత అతని మెదడులో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ట్రైకినెలోసిస్ అనే అరుదైన వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది సాధారణంగా అడవి జంతువులను తినడం వల్ల వస్తుంది. దీనిలో ఉండే పురుగు శరీరం గుండా ప్రయాణించి మెదడుకు చేరుతుంది. దీంతో అతనికి చికిత్స అందించారు. ఇతనితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఇదే కేసుపై ఆసుపత్రిలో చేరారు, వారికి అల్బెండజోల్తో చికిత్స ఇచ్చారు. తద్వారా పురుగు శక్తిని కోల్పోయి, చనిపోతుంది. వైద్యులు సరిగ్గా ఉడకని మంసాన్ని తినకూడదని సూచిస్తున్నారు.



Spotlight

Read More →