దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం జరిగిన డ్రాలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో భారతీయుడు 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. చీమలకొండ కృష్ణ అనే వ్యక్తి 1999 నుండి ప్రమోషన్ను గెలుచుకున్న 230వ భారతీయ జాతీయుడు. ఇతను తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు కావడం విశేషం. ఈ డ్రా లో గెలిచినందుకు ఆంధ్ర ప్రవాసి తరపునుండి చీమలకొండ కృష్ణ కు అభినందనలు తెలియచేస్తున్నాము.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మిలీనియం మిలియనీర్ డ్రా తర్వాత, మూడు లగ్జరీ వాహనాల కోసం ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రా నిర్వహించారు. దుబాయ్లో ఉన్న 55 ఏళ్ల భారతీయుడు హెన్రీ పాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 కారును గెలుచుకున్నాడు. ఇబ్రహీం అల్ నుయిమి అనే ఎమిరాటీ మెర్సిడెస్ బెంజ్ జి 63 కారును గెలుచుకున్నాడు. షార్జాలో ఉన్న Ajasmon KS అనే 36 ఏళ్ల భారతీయుడు, Aprilia Tuono V4 ఫ్యాక్టరీ 1100 మోటార్బైక్ను గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే!
సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్! సతీశ్ కు విజయవాడ కోర్టు ఆదేశాలు! పీఎస్ లో సంతకం చేయాలి!
కువైట్: PACI అధికారి షాక్ ఇచ్చిన కోర్టు! లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా! కఠిన శిక్ష తప్పదు!
దుబాయ్ సందర్శించాలి అనుకుంటున్నారా! అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి! చాలా డబ్బు సేవ్ చేయవచ్చు!
ఏపీలో కొనసాగుతున్న సెంటిమెంట్ గురించి విన్నారా! ఆ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: