Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

2024-04-20 18:39:00

ముంబై: సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) భారతదేశం యొక్క ' ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ' ను ఆపివేయాలని సూచించింది. అందులో అనుమతించదగిన పరిమితులకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ ఉండడం చేత దాన్ని ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేదని తెలిపారు. పురుగుమందులా ఉన్న దానిని కొనుగోలుదారులు తినకూడదని సూచించింది.

మరిన్ని సింగపూర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హాంకాంగ్ లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ ద్వారా కూడా అవే ఆదేశాలు రావడంతో అక్కడ కూడా ఆ బ్రాండ్ ఉత్పత్తులను ఉపసంహరణ చేయాల్సిందిగా దిగుమతిదారు Sp ముత్తయ్య & సన్స్ ను ఆదేశించినట్లు SFA ఏప్రిల్ 18న ఒక ప్రకటనలో తెలిపింది. స్వచ్ఛమైన మరియు మిశ్రమ సుగంధ ద్రవ్యాల తయారీలో 57 ఏళ్ల బ్రాండ్ ఉన్న ఈ సంస్థను దివంగత వాడిలాల్ భాయ్ షా స్థాపించారు. భారతదేశం లోనే అతిపెద్ద తయారీదారు సంస్థ ఇది...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ శాఖలు విస్తరించి ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖలచే ప్రచారం చేయబడ్డ మసాలా దినుసుల బ్రాండ్ ఈ ఎవరెస్ట్ బ్రాండ్ మసాలా... ఈ సంఘటన తర్వాత అమ్మకాల రేటు చాల తక్కువకు పడిపోయింది.

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్ పేద చెల్లెమ్మ బుట్టా రేణుక నామినేషన్!! ఆస్తులపై ఆసక్తికర చర్చలు!! కేసులు కూడా అంతే 

జగన్ పై వంగవీటి రాధా ఘాటు వ్యాఖ్యలు!! ఆయన బతికినంత కాలం ప్రజల కోసమే బతికారు!! మరో 20 రోజులు సైనికుల్లా 

జనసేనాని నామినేషన్ తేదీ ఖరార్!! స్వయంగా సమర్పించనున్న పవన్ కళ్యాణ్!! ఉప్పాడలో బహిరంగ సభ!! 

Evolve Venture Capital 

కువైట్: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వ్యక్తికి దేశ బహిష్కరణ! ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం! ప్రవాసులకు హెచ్చరిక!

వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్ 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →