ఏఐ సాంకేతిక వ్యవస్థ వినియోగంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో ముందడుగు వేసింది. త్వరలోనే మరో సరికొత్త ఏఐ ఫీచర్ను యూజర్లకు అందించేందుకు సమాయత్తమవుతోంది. యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను క్రియేట్ చేసుకునేలా ఏఐ ఆధారిత ‘ఇమాజిన్’ అనే ఫీచర్ను త్వరలోనే పరిచయం చేయబోతోంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని (WABetaInfo) “వాట్సప్బీటా ఇన్ఫో” కథనం పేర్కొంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.12.4లో ఈ ఫీచర్ కనిపించిందని, ఈ ఫీచర్ త్వరలోనే పెద్ద సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి రానుందని, టెక్స్ట్ నుంచి సైతం ఫొటోలను రూపొందించుకోవచ్చునని ‘వాట్సప్బీటా ఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక స్క్రీన్షాట్ కూడా వైరల్గా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: