బాపట్ల జిల్లా : వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. రామాపురం బీచ్ లో నలుగురు యువకులు గల్లంతు అయినట్టు సమాచారం అందింది. సముద్ర స్నానానికి దిగి అలల ఉధృతికి యువకులు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు కగారియాలు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతదేహాలు మాత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. మరో యువకుడి కోసం మెరైన్ పోలీసుల గాలింపు చర్యలు ఇంకా మకోనసాగుతున్నాయి. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులు అని కొందరు, కాదు నెల్లూరు నుంచి వచ్చారు అని కొందరు తెలుపుతున్నారు. ఈ విషయం పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి!
శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం!
శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే!
లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!
భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం! మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమా?
50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష!
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: