తేదీ 05-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 05 నవంబర్ 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ మన్వి దేవేంద్రప్ప గారు (ఆంధ్రప్రదేశ్ కురుబ / కురుమా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్) 2. శ్రీ నాగుల్ మీరా కసునూరి గారు (ఏపీ స్టేట్ నూర్ బాషా / దుదేకులా కార్పొరేషన్ చైర్మన్)