Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం!

AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

2025-11-07 07:00:00
తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు భారీ ఊరట కల్పించింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా కర్నూలు మరియు వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన సుమారు 20,913 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం రూ.104.57 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్ సంయుక్తంగా క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పిస్తున్నాయి.

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

ఈ పథకం ఉద్దేశం ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం. ఉల్లి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం, మార్కెట్‌లో ధర స్థిరీకరణ చర్యలను చేపట్టింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.18 కోట్ల విలువైన ఉల్లిని కొనుగోలు చేశారు. అందులో రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగిలిన రూ.8 కోట్లు త్వరలో చెల్లించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చర్యలు రైతుల్లో నమ్మకం కల్పించడమే కాకుండా, వారి పంట సాగు ఉత్సాహాన్ని పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అనే భావనతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఉల్లి పంట సాగులో నష్టపోయిన రైతులకు సాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ-పంట ఆధారంగా పథకాన్ని అమలు చేయడంతో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పంట దశ ఏదైనా సరే, నమోదు చేసుకున్న రైతులందరికీ ఈ సహాయం అందుతుందని చెప్పారు. ఈ నిర్ణయం రైతుల ఆర్థిక భద్రతను పెంచుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

ఉల్లి ధరలు క్వింటాకు రూ.600కే పరిమితమవుతుండడంతో ప్రభుత్వం రూ.1,200కు ఉల్లిని కొనుగోలు చేయడం రైతులకు పెద్ద ఊరటగా మారింది. కర్నూలు మార్కెట్ యార్డులో భారీగా ఉల్లి సేకరణ చేపట్టారు. కొంత ఉల్లిని రైతు బజార్లకు, మరికొంతను వ్యాపారులకు తరలించారు. అయినప్పటికీ కొంతమంది రైతులు ఇంకా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం అదనంగా హెక్టారుకు రూ.50 వేల సాయం చేయాలని నిర్ణయించింది.

BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!

ఈ పథకం రైతు సంక్షేమ దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. ఉల్లి సాగు చేస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా మారుతుందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతు నమ్మకాన్ని పునరుద్ధరిస్తుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!
Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!
Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!
పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు!
Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

Spotlight

Read More →