కరీంనగర్ లోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్న విద్యార్థిని అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కాలేజీలో తమ కుమార్తెకు సంరక్షణ కరువవడంతో ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్షిత మృత దేహం మార్చురిలో ఉంది. విద్యార్థిని అక్షితది జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, మేడంపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి