తేదీ 23-07-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 23 జూలై 2025 (బుధవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
శ్రీ స్వామినాయుడు ఆలాడ గారు (అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)
శ్రీ వజ్జ బాబురావు గారు (ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)