NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!

తెలంగాణలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో విధుల్లోనే వారు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– నారా లోకేష్
 

Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!
School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!
National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?
Nandamuri Balakrishna: అభిమాని చికిత్సకు బాలయ్య చొరవ..! ఏకంగా రూ.10 లక్షల మంజూరు!